టాయిలెట్ ఆపుకుంటున్నారా? అయితే ప్రమాదమే!

Purushottham Vinay
ఇక మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది కూడా మల విసర్జన సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. కొందరు ఆరోగ్య నిపుణులు రోజు మూడుసార్లు టాయిలెట్‌కు వెళ్లమని చెబుతుంటే..మరికొందరైతే నాలుగు లేద మూడు రోజులకు ఒకటి ఇంకా రెండు సార్లు పోవాలని సూచిస్తున్నారు.ఇక ఇది మానవుని సహజమైన ప్రక్రియ కనుక..ఈ ప్రశ్నలకు నిజమైన సమాధానలు అనేవి లేవు. అందుకే ఇది సహజమైన పద్ధతుల్లో జరిగితేనే చాలా సులభంగా ఉంటుంది.ప్రస్తుతం చాలా మంది కూడా టాయిలెట్‌కు వెళ్లకుండా బిగపట్టుకుని ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని..ఇది ఆనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదకరమైన బోవెల్ క్యాన్సర్, మూల వ్యాధి ఇంకా అలాగే పేగుల్లో చిన్నచిన్న రంధ్రాల వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. కాబట్టి టాయిలెట్ వచ్చినప్పుడు తప్పకుండా కూడా వెళ్లాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇక 20వ శతాబ్దంలో మల విసర్జనపై చాలా మంది నిపుణులు కూడా పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో భాగంగా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనే ప్రక్రియను వారు కనుగొన్నారు. అంతేకాకుండా మార్నింగ్ తిన్న టిఫిన్‌ శరీరంలోని పేగుల్లో వేగంగా ముందుకు వెళ్తుందని కూడా పేర్కొన్నారు.ఇక కడుపులో ఉన్న మలాన్ని శుభ్రం చేసుకోవాలని మెదడుకు పలు రకాల సంకేతాలు పంపినప్పుడు చిన్న పిల్లలు ఆటోమేటిక్‌గా విసర్జన చేసుకుంటారని ఈ పరిశోధనల్లో వారు పేర్కొన్నారు. మల విసర్జన క్రమం తప్పకుండా జరగపోవడానికి అనేక కారణాలుంటాయి. ఇక అవేంటో తెలుసుకుందాం..ఇక మలం బయటకి విసర్జన చేయకపోతే పేగుల్లో రసాయనాలు ఏర్పడి పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా మలబద్ధకాన్ని తగ్గించడానికి తృణధాన్యాలు ప్రతి రోజూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి.ఇంకా అలాగే కడుపులోని బాక్టీరియా బయటకు రావడం వల్ల మలబద్ధక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: