నవయౌవనానికి - సురతరు తైలం 

Durga
ఆవుపాలు 10 గ్రా, ఆవు నెయ్యి 10 గ్రాములు ఉసిరికాయల రసము 10 గ్రా, దేవదారుపట్ట నుంచి తీసిన నూనె 20 గ్రా, ఇవన్నీ కలిపి. బాగా చిలకరించి ప్రతిరోజూ ఉదయమే తాగాలి. ఈ విధంగా ఒక నెల రోజులు తాగేటప్పటికి రక్త వృద్ధి కలిగి శరీరం బంగారు ఛాయతో ప్రకాశిస్తుంది. బుద్ది బృహస్పతి వలే అభివృద్ది చెందుతుంది. రెండవ నెలలో ఈ ఔషధాన్ని రెట్టింపుచేసి, అనగా 100 గ్రా, మోతాదులో తాగిన యెడల, వాత, పిత్త, కఫ, అనే త్రిదోషాలు, సర్వ నేత్ర వ్యాధులు హరించిపోతయి. మూడవ నెలలో రెండవ నెల కన్న రెట్టింపు చేసి అనగా 200 గ్రా, మోతాదులో తాగిన యెడల నవ యౌవనము ప్రాప్తిస్తుంది. సూర్యుడి వంటి కాంతితో, దేవతలతో సమానమైన శరీరంతో ప్రకాశిస్తారు. ఇది సులభమైన అధిక ఫలము నిచ్చే దివ్య రసాయన తైలము. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: