మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి జిగేల్..!
హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..పసిడి రేటు స్థిరంగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు. దీంతో బంగారం ధర రూ. 48,600 వద్దనే ఉంది. 10 గ్రాములకు ఇది వర్తిస్తుంది. వెండి రేటు మాత్రం ఈరోజు జిగేల్ మంది. కేజీకి రూ. 800 పెరుగుదలతో రూ. 72,300కు చేరింది..వెండి తులం వచ్చి 723 రుపాయాలు నమోదు అయ్యింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇదే ధరలు నమోదు అవుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి ధరలను పరిసీలిస్తే..బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్స్కు 0.97 శాతం చేరింది.. ఈ మేరకు పసిడి రేటు ఔన్స్కు 1946 డాలర్లకు పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది.. వెండి ధర ఔన్స్కు 2.35 శాతం పెరుగుదలతో 26.26 డాలర్లకు పెరిగింది.. పసిడి ధరలు మార్కెట్ లో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు పలు అంశాలు బంగారం ధరల పై ప్రభవాన్ని చూపిస్తున్నాయి. మొత్తానికి ఈరోజు ఊరట కలిగిస్తున్నాయి. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..