దేశంలోనే ఫస్ట్.. సరికొత్త రికార్డు సృష్టించిన వైసీపీ?
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నది జగన్ ఆశయమని.. నిరుద్యోగుల కుటుంబానికి ఆధారం కల్పించాలని.. అందుకే ఆ కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని జగన్ కోరుకునే వారని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయని.. ఉద్యోగ అవకాశాలు కల్పించాయని.. అందుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి అన్నారు. ఆయా ఆ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో మనం ఎంత వరకు ఉపయోగపడ్డామన్నది ఆలోచించుకోవాలని పిలుపు ఇచ్చారు విజయసాయి రెడ్డి.
ఉద్యోగాల కల్పన దేశానికి చేసే సేవగా వర్ణించిన విజయసాయి రెడ్డి.. తిరుపతి జాబ్ మేళాలో అత్యధిక వేతనం రూ.77 వేలతో ఆఫర్ లెటర్ ఇచ్చామని తెలిపారు. రెండోరోజు 2753 ఉద్యోగాలు కల్పించామని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి వివరించారు. ఈ ఘనత పూర్తిగా ఆయా కంపెనీలకు దక్కుతుందని విజయ సాయిరెడ్డి ప్రశంసించారు. ఈ కంపెనీలు 7537 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయని.. అంటే ఒక్కో కుటుంబంలో సగటున నలుగురిని లెక్కేసుకున్నా 30 వేల మందికి సంతోషాన్ని ఇచ్చారని మెచ్చుకున్నారు. అందుకు కంపెనీలకు విజయ సాయి రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన అందరికీ విజయ సాయిరెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.