శభాష్‌ మోదీ.. రైతుల కోసం అద్భుత నిర్ణయం?

Chakravarthi Kalyan
కేంద్రం రైతులకు ఎన్నో చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కేంద్రం చేయాలనుకుంటున్న ఏ పనిని, ఏ అభివృద్ధికరమైన మార్పుని హైలెట్ చేయడానికి ఇక్కడ కొన్ని పత్రికలకు మనసు రావడంలేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్లు ప్రత్యేకించి మోడీపై ఉన్న కోపంతోనే, అసలు మోడీని దింపేయాలి అనే  ఆలోచనలో ఉన్నవాళ్లు ఎందుకు హైలెట్ చేస్తారని అంటున్నారు కొంతమంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అందించే ఎరువులు మీద ఒక లక్ష ఎనిమిది వేల సబ్సిడీ అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది.

ఫాస్పరస్, పొటాషియం ఎరువులకు 38 వేల కోట్లు, యూరియాకి 70 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ధరలను పెంచకూడదని నిర్ణయించుకుంది. మొన్న ఢిల్లీలో జరిగిన {{RelevantDataTitle}}