ప్రైవేట్ పార్ట్ లో నొప్పితో ఆసుపత్రికి వెళ్ళిన వ్యక్తి.. డాక్టర్లు ఎక్స్ రే తీసి చూస్తే షాక్?

praveen
సాధారణంగా మనుషులన్నాక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి ఆరోగ్య సమస్యలలో కడుపునొప్పి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కడుపునొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏకంగా ఆహారం జీర్ణం కాకపోవడం కారణంగా.. ఇలా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది అతిగా తినడం వల్ల కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇక మరి కొంతమంది.. ఏకంగా పొరపాటున ఏదైనా వస్తువులను మింగేసినప్పుడు కడుపునొప్పి రావడం చూస్తూ ఉంటాము. అయితే ఎవరికి ఇలా కడుపునొప్పి వచ్చిన వెంటనే డాక్టర్ల దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే తమ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు పరీక్షలు చేసి ఇక సమస్య ఏంటో తెలుసుకుని డాక్టర్లు నయం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏకంగా కాయిన్స్ ని మింగేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కడుపునొప్పి వస్తే ఆస్పత్రికి పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం పెద్ద వాళ్ళు కూడా కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే కడుపులో ఏకంగా విచిత్రమైన వస్తువులు బయటపడుతూ ఉండడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక్కడ ఒక 60 ఏళ్ల వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది.

 ఏకంగా 60 ఏళ్ల వ్యక్తి కడుపునొప్పితో పాటు ప్రైవేట్ పార్టీలో నొప్పితో విలవిల లాడుపోయాడు. ఈ క్రమంలోనే వెంటనే అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు  అయితే డాక్టర్లు ఎక్స్ రె తీసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారూ. మధ్యప్రదేశ్ లోని చెత్తర్ పూర్ లో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఏకంగా మలద్వారం సమీపాన 16 ఇంచుల సొరకాయ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే సర్జరీ చేసి సుమారు రెండు గంటల పాటు శ్రమించి వైద్యులు సొరకాయని బయటకు తీశారు. అయితే అతని మలద్వారం గుండా సొరకాయ ఎలా వెళ్ళిందో అన్నది మిస్టరీగా మారింది. దీనికి గల కారణం మాత్రం ఇంకా తెలియ రాలేదు. కాదా ప్రస్తుతం బాధితుడు ఆరోగ్యం బాగానే ఉంది అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: