దేశవ్యాప్తంగా కరోనా విజృంభన నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫస్ట్ వేవ్ లో ఎంతో మంది కరోనా సోకిన తరవాత భయంతో ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు తమ కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని సైతం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక సెకండ వేవ్ లోని అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
{{RelevantDataTitle}}