షాకింగ్ : అందరూ చూస్తుండగానే.. బస్సులో పోలీస్ పాడు పని.. చివరికి?

praveen
కాలంలో ఏకంగా చాక్లెట్ కింద అంత ఈజీగా హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి సాటి మనిషిని చంపడం తప్పు అని తెలిసిన ఎందుకు చిన్నచిన్న కారణాలకే మానవత్వం ఉన్న మనుషులు చివరికి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు అందరిని ఆహ్వాక అయ్యేలా చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సొంతవారినివిషయంలో సైతం కాస్తయినా జాలి దయ చూపించకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు ఎంతోమంది ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు.అయితే ఇలా నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు చేపడుతూ ఉంటారు.

 నేరాలను అరికట్టేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అయితే ఇలా నిరాహారను అరికట్టాల్సిన పోలీసు అధికారి ఇక్కడ చేసిన పని అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది ఏకంగా కట్టుకున్న భార్యనే దారుణంగా ఆర్టీసీ బస్సులు అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపేశాడు ఇక్కడొక పోలీస్ అధికారి ఈకటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారని చెప్పాలి అయితే ఇలా భర్త భార్యను హత్య చేయడానికి కారణం అక్రమ సంబంధం ఉంది అని అనుమానమే అన్నది తెలుస్తుంది అయితే ఇలా దారుణంగా హత్య చేయడమే కాదు పోలీసులు వచ్చే వరకు కూడా శవం పక్కనే కూర్చున్నాడు

 చోటా హృదయపూర్వక కదులుతున్న బస్సులు భార్యను గొంతు కోసి హత్య చేసినందుకుగాను వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు అయితే హత్యకు పాల్పడింది సూరత్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారి అమృత్ రాత్వాక గుర్తించారు అక్రమ సంబంధం అనుమానంతోనే ఇక బారిన దారుణంగా హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు సదరు పోలీస్ అధికారి కాగా సదురు పోలీస్ అధికారి భార్య మంగుబెన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆర్టీసీలు కండక్టర్గా పనిచేస్తుంది ఇక అక్రమ సంబంధం విషయంపై ఎన్నోసార్లు భార్యాభర్తల మధ్య గొడవ జరగగా విసిగిపోయిన అమృత్ ఇక తన భార్యను దారుణంగా చంపాలని నిర్ణయించుకున్నాడు దీనికోసం పక్క ప్లాన్ ప్రకారం చివరికి దారుణంగా హత్య చేశాడు ఈ ఘటన సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: