ఇక జగన్ ఫినిష్.. పవన్ కల్యాణ్ ధీమా?
బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రతిపక్ష నాయకులు, వారి పార్టీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు న్యాయవ్యవస్థను కించపరచడం, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను బెదిరించడం జరిగాయన్న జనసేన అధినేత పవన్కల్యాణ్.. 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారన్నారు.
అత్యధికంగా దళితులపై అఘాయిత్యాలు ఇలా ఎన్నో ఈ పాలనలో కొనసాగాయని.. చివరకు, భాజపా- తెదేపా- జనసేన JSP కూటమి ప్రధాని మోదీ నాయకత్వంలో వీటికి ముగింపు పడుతుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు.