శ్రీదేవి మరణ రహస్యం.. రంగంలోకి సీబీఐ?
శ్రీదేవి మరణంపై సొంతంగా విచారణ జరిపానని దీప్తి అంటున్నారు. యూఏఈ, భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచాయని దీప్తి పేర్కొన్నారు. అంతే కాదు.. ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖలతో పాటు.. సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లను దీప్తి చూపించారు. అయితే అవి నకిలీ పత్రాలంటూ ముంబయి న్యాయవాది చాందినీ షా.. సీబీఐని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు జరిపి దీప్తి చూపిన లేఖలు నకిలీవని తేల్చింది.