ఒడిశా రైలు ప్రమాదం.. వాట్సప్ చేయండి?
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదట. ఇప్పటికీ తమ వారి ఆచూకీ లభ్యం కానివారు 83339 05022 వాట్సాప్కు వారి ఫొటోలు పంపించాలని కోరారు. కోరమండల్ ఎక్స్ప్రెస్లో 309 మంది ఏపీకి చెందినవారు ప్రయాణించారట. ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణించారట. 342 మందిలో ఇప్పటివరకు 331 మందిని గుర్తించారట. ఇంకా 11 మందిని గుర్తించాలట.