ఆ హైవే తగ్గింపులో రూ.2000 కోట్ల స్కామ్‌?

Chakravarthi Kalyan
250 అడుగుల వెడల్పుతో హైదరాబాద్‌, నాగపూర్‌లను కలుపుతూ 6 కిలోమీటర్లు జాతీయ రహదారిని 100 అడుగులకు తగ్గింపుపై స్కామ్ జరిగిందని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, భారాస నేతల కుంభకోణాలు పరాకాష్ఠకు చేరాయని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి మండిపడ్డారు. రోడ్డు నిర్మాణం తగ్గించడం అనేది హెఎండీఎ చరిత్రలో ఇదే ప్రథమమని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి పేర్కొన్నారు.
బడాబాబుల భూములను కాపాడటానికే  మాస్టర్‌ ప్లాన్‌ను తగ్గించారని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి ఆక్షేపించారు. కొంతమందికి లబ్ధి చేకూర్చే నిమిత్తం ప్రభుత్వం తిరిగి జీవో నెంబర్ 96 ను జారీ చేసిందని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి అన్నారు. ఈ జీవోతో ఉన్న రోడ్డు కుంచించుకుపోయే ప్రమాదం ఉందని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రమేయంతోనే ఈ జరిగిందని బీజేపీ నేత ఎన్‌ మాల్లారెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: