లోకేశ్ పాదయాత్రతో జగన్లో వణుకు మొదలైందా?
వడ దెబ్బ కు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వోలకు ఆదేశాలు ఇచ్చిన క్రిష్ణ బాబు.. స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా వున్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా వుండేలా అలెర్ట్ చెయ్యాలని.. ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డిఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలని.. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని... ఓఆరెస్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్ ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలని క్రిష్ణ బాబు సూచించారు.