హరీశ్ రావు చెప్పిందంతా అబద్దమేనా?
శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మహేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. ఫ్రూట్ మార్కెంట్ను పూర్తిగా తొలగించారే కాని ఇంతవరకు ఆస్పత్రి నిర్మాణం ప్రారంభంకాలేదని.. శంకుస్థాపన చేసిన 9నెలలు అవుతున్నా పునాదులు కూడా తీయలేదని...కానీ మంత్రి హరీష్రావు మాత్రం నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అందుకే హరీష్ ఫేక్ ఫెయిల్యూర్ మంత్రిగా చెబుతున్నామని.. ఆసుపత్రి నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలేదని...పన్నెండు వందల కోట్లతో సెక్రటేరియట్ కట్టుకున్నారని మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.