
పెళ్లాంపై అలిగాడు.. 42 ఏళ్లుగా అన్నం మానేశాడు?
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని జైపుర్ జిల్లాలోని వికీపుర్ గ్రామానికి చెందిన రామచంద్రకు అతని భార్యతో 42 సంవత్సరాల క్రితం గొడవ జరిగింది. పనికి ఇంటికి వచ్చాక భార్యను అన్నం పెట్టమంటే.. ఆమె ఒంట్లో బాగా లేక.. అన్నం పెట్టలేకపోయింది. అంతే ఆకలితో వస్తే అన్నం పెట్టవా అంటూ భార్యపై అలిగాడు. అప్పటి నుంచి అన్నం మానేశాడు. ఇప్పుడు భార్యతో బాగానే ఉంటున్నా అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు.