ఆ విషయంలో.. సీఎం జగన్ తపన భేష్?
వీటిలో 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధం చేస్తామని కేంద్రానికి తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పేదవాడు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది ఇప్పుడు తిండి తర్వాత వైద్యానికే. పేదలకు పెద్ద జబ్బులొస్తే ఆ కుటుంబం కోలుకోవడం కష్టమే. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.