ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చిన జగన్?
నిధుల కొరత కారణంగానే ఈ బిల్లులను వెనక్కి పంపినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా డ్రాయింగ్ అధికారుల లాగిన్ లోకి వెళ్లిన ఈ బిల్లులు ఇప్పుడు వెనక్కి వచ్చాయి. బిల్లులు సమర్పించిన వెంటనే గత ఏడాదే ఉద్యోగులకు ఆదాయ పన్ను కట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఉద్యోగులు ఖంగు తింటున్నారు. మళ్లీ బిల్లు వెనక్కి రావడంతో ఈ బిల్లులను మళ్లీ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇదేం తిరకాసురా నాయనా అని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారట.