వారికి మరోమారు అవకాశం.. ఎందుకంటే..?
అయితే ఈ నగదుకు సంబంధించి ప్రతీ సంవత్సరం జూన్, డిసెంబర్ నెలలలో రెండు దఫాలుగా అందిజేస్తామని సీఎం స్పష్టం చేసారు. డిసెంబర్ నుంచి మే వరకు అమలు అయిన పథకాలు లబ్ది పొందని వారికి రెండవ విడుతలో అందజేస్తాము అని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నాం అని సీఎం జగన్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.