కరోనా : నార్సింగిలో కలకలం.. కళాశాలలో ఎంత మందికంటే..?
కరోనా నిర్థారణ పరీక్షలు చేపట్టగా.. అందులో 25 మంది విద్యార్థులకు కొవిడ్-19 పాజిటివ్గా తేలినది. ఇక అప్రమత్తమైన నార్సింగి మున్సిపల్ అధికారులు ఆ కాలేజీలో శానిటేషన్ చేసారు. మిగతా విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసారు. ఇప్పటికే పలు విద్యాసంస్థలలో ఈ తరహాలో కరోనా కేసులు వెలుగు చూసినా.. మరొకసారి ఒక కళాశాలలో ఒకేసారి 25 మంది విద్యార్థులకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఆ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులలోనూ ఆందోళన మొదలైంది.