580 ఏళ్ల తరువాత ఇవాళ సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం
ముఖ్యంగా ఈ పాక్షిక చంద్రగ్రహణంగా అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఫసిపిక్ ప్రాంతంలో కనిపించనున్నది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చంద్రోదయం తరువాత తూర్పు హోరిజోన్కు చాలా దగ్గరగా పాక్షిక గ్రహణం, పెనుబ్రల్ గ్రహణం ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలలో కొద్దిగా కనిపించనున్నదని వివరించారు. సూపర్ ప్లవర్ బ్లడ్ మూన్ 2021 మొదటి చంద్రగ్రహణం మే 26న సంభవించింది. ఇక నవంబర్ 8, 2022న ఏర్పడే చంద్రగ్రహణం భారత్లో కనిపిస్తుందని ఖగోళ నిపుణులు పేర్కొన్నారు.