షాకిచ్చిన పోలీసులు: 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు...?

తాడేపల్లి స్టేషన్ లో టిడిపి నేతలపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు నమోదు చేయడం సంచలనం అయింది. 11 మంది టిడిపి నేతల పేర్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు.
1. పట్టాబి.
2. గొట్టిముక్కల రఘు రామరాజు
3. చెన్నుపాటి గాంధీ
4. నాగూల్ మీరా
5. గద్దె రామ్మోహన్ రావు,
6. సుంకర విఘ్ణ.
7. నాదెండ్ల బ్రహ్మం.
8. బోడె ప్రసాద్ .
9. జంగాల సాంబశివరావు.
10. బుద్దా వెంకన్న .
11. తమ్మా శంకర్ రెడ్డి .
గుర్తు తెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పేర్కొన్న పోలీసులు... వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇక పోలీసులు కేసులు నమోదు చేయడం పట్ల టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతల మీద కూడా కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: