కని కరోనా: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కరోనా దారుణాలు
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడ చికిత్స పొందుతోన్న రోగి చనిపోతేనే బెడ్ ఖాళీ అవుతోంది. ఇక సాధారణ రోగులను చివరకు గుంటూరు పంపించేస్తున్నారు. ఓపీలు రద్దు చేసినా కూడా అక్కడ రద్ది మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం మూడు గంటల్లోనే బెడ్లు కేటాయిస్తామని చెపుతున్నా బెడ్లు రోజుల తరబడి కూడా దొరకడం లేదు. పేదల బాధలు అయితే చెప్పలేనివిగా ఉన్నాయి. అక్కడ వారి బాధలు హృదయ విదారకంగా ఉన్నాయి.