భారత్లో సెకండ్ వేవ్ జోరుకు ఇదే కారణమా ?
ఇక ఇటీవల ప్రజల్లో నిర్లక్ష్యం కూడా పెరిగిపోయింది. ఎవరికి వారు భౌతిక దూరం పాటించడం లేదు సరికదా ? కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు. ఇవే కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణమేనని వైరాలజిస్టులు చెపుతున్నారు. కరోనా కొత్త మ్యూటెంట్లపై వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందన్న దానిపైనే భారత్, ప్రపంచ దేశాల భవిష్యత్ ఆధారపడి ఉందని వారు తెలిపారు.