భారత్లో కరోనా కరాళం.. 24 గంటల్లో కొత్త రికార్డు
ఇక రెండో దశలో మహారాష్ట్రలో కరోనా కేసులు కొత్త రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఒక కోటి 22 లక్షల 21 వేల 665కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 62 వేల 927 గా ఉంది. ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించనున్నారు. ఇప్పటికి మొత్తం టీకా తీసుకున్నవారి సంఖ్య 6,51,17,896గా ఉంది.