కరోనాతో మాజీ కేంద్రమంత్రి మృతి.. సంతాపం తెలిపిన అమిత్ షా.. !!
2003 జనవరి 29 నుండి 2004 మార్చి 15 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.దిలీప్ మన్సూఖ్ మృతికి పలువురు బీజేపీ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.." మాజీ కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు దిలీప్ గాంధీ మరణం గురించి విచారకరమైన వార్తలు వచ్చాయి. దిలీప్ జీ జీవితమంతా ప్రజా సేవ మరియు సంస్థ కోసం అంకితం చేయబడింది. భరించలేని ఈ బాధను భరించే శక్తిని దేవుడు తన కుటుంబానికి ఇస్తాడు. శాంతి శాంతి శాంతి " అంటూ ట్వీట్ చేశారు.