మూడు నగరాలకు కొత్త టీంని ప్రకటించిన పవన్...!

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కోసం జనసేన సమన్వయ కమిటీలను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసారు.  ఒక్కో నగరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్...   అభ్యర్ధులకు కావలసిన సలహా, సూచనలను ఇవ్వాలని సూచించారు.
విశాఖపట్నం :
1.శ్రీ ఎ.వి.రత్నం
2.శ్రీమతి పాలవలస యశస్విని
3.శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
4.డాక్టర్ బొడ్డేపల్లి రఘు
5.శ్రీ పరుచూరి భాస్కరరావు
విజయవాడ :
1.శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్
2.శ్రీ అక్కల గాంధీ
3.శ్రీ బూరగడ్డ శ్రీకాంత్
4.శ్రీ అమ్మిశెట్టి వాసు
5.శ్రీమతి వరుదు రమాదేవి
గుంటూరు :
1.శ్రీ సి.హెచ్. మనుక్రాంత్ రెడ్డి
2.శ్రీ కల్యాణం శివశ్రీనివాస్ (కె.కె.)
3.శ్రీమతి పాకనాటి రమాదేవి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: