ఢిల్లీలో పెరుగుతున్న కరోనా వైరస్.. నేడు 2889 కేసులు నమోదు !

Edari Rama Krishna

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం గత 24 గంటలలో దేశంలో కొత్త‌గా 19,906 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో 410 మంది మృతిచెందారు.  దేశంలో ప్ర‌స్తుతం కరోనా రోగుల సంఖ్య 5,28,859కు చేరుకుంది. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటివరకు 16,095 మంది మృతిచెందారు. చికిత్స అనంత‌రం 3,09,713 మంది కోలుకున్నారు. రాజధానిలో కరోనా రోగుల సంఖ్య 80 వేల 188కు పెరిగింది. ఇక్క‌డ‌ మొత్తం మృతుల‌ సంఖ్య 2,558కి చేరుకుంది.  గత కొన్ని రోజులుగా {{RelevantDataTitle}}