ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం గురించి సీఎం జగన్ కు ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. నివేదికలో ఫ్యాక్టరీ యజమానుల నిర్లక్ష్య