కేంద్ర పథకం అటల్ పెన్షన్ యోజనలో పదవీ విరమణ అనంతర జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా ఈ స్కీం ప్రోత్సహిస్తోంది. ఇక 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ పౌరులెవరైనా కానీ ఈ స్కీమ్ కింద తమ పేరును నమోదు చేసుకునే అర్హత ఉంటుంది.60 ఏళ్లు వయసు నిండిన నాటి నుంచి ఈ స్కీమ్ కింద వారికి నెలకు రూ. 1000 నుంచి రూ.5000 కనీస పింఛనుకు ఇది హామీ ఇస్తుంది. ఈ అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలలో బాగా పాపులర్ అయింది. ఇక 2021-22లో ఈ స్కీమ్లో 64 లక్షల మంది చేరారు. ఇప్పటికే ఈ స్కీమ్లో చేరిన వ