కిషన్ రెడ్డి సవాల్.. కేటీఆర్ స్వీకరిస్తారా?
హైదరాబాద్ చుట్టూ వేలాది కోట్ల రూపాయల భూముల కుంభకోణానికి పాల్పడుతున్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీఅధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనీ.. బాధ్యులు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేలాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.