మోడీ ఒక్క మాట చెబితే.. పీవోకే స్వాధీనమే?
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నట్లు భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మరో 160 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో భద్రతా పరిస్థితి మెరుగైందని లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఉగ్ర కార్యకలాపాలను చాలా వరకు కట్టడి చేసినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.