ఏపీలో మూడున్నరేళ్లుగా అంతా రివర్స్ గేర్?
ఉత్తరాంధ్ర ప్రజల మధ్య రెచ్చగొట్టడానికి... మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి మూడున్నర ఏళ్ళుగా... రాష్ట్రంలో చీకటి పాలన చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వస్తుందన్న యనమల... జగన్మోహన్రెడ్డి పాలనలో పేదరికం పెరుగుతుందన్నారు. బలహీన వర్గాలను బానిసలుగా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నారన్నారు.