ఏపీలో జోరుగా ఉపాధ్యాయ రాజకీయాలు?
అందుకే రానున్న ఎన్నికల్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్ధులను నిలుపుతున్నాయని వారు అంటున్నారు. అందుకే ఉపాధ్యాయులు ఆ అభ్యర్ధులను గెలిపించాలని ఉత్తరాంధ్ర ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులు కోరుతున్నారు. 2023 మార్చిలో ఏపీలో ఐదు స్ధానాల్లో ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో ఏపీలో ఐదు స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయని.. వైసీపీ ఆ స్థానాల్లో కూడా తమ అభ్యర్ధులను పొటి పెట్టాలని చూస్తోంది.