సీమ రైతులకు జగన్ బంపర్ ఆఫర్..?
ఇటీవల నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్ కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. అయితే.. ఒకే చోట 1500 ఎకరాలు, ఆపైన భూమి లభిస్తేనే.. ఈ ఒప్పందాలు జరుగుతాయి. మరి ఆ స్థాయిలో రైతులు సంఘటితం అవుతారా.. ఈ ఆఫర్ పై రైతులు ఎలా స్పందిస్తారో?