ప్రోగ్రామ్ ఏదైనా.. ఆ డైలాగ్ తప్పదా.. జగన్?
గతంలో వీరు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో.. డీపీటీ పథకం అమలు చేసేవారట. ఈనాడు పేపర్ చదివినా, ఆంధ్రజ్యోతి, టీవీ5 టీవీలు చూసినా ఆ నలుగురి కడుపుమంట కనిపిస్తుందట. గతంలో వారు దోచుకొని పంచుకునేవారని.. జగన్ వచ్చిన తరువాత దోచుకోవడం, పంచుకోవడం కుదరడం లేదని.. అది జీర్ణించుకోలేక వీరికి కడుపుమంట వస్తోందని జగన్ అంటున్నారు. మీటింగ్ ఏదైనా ఈ డైలాగ్ మాత్రం తప్పనిసరిగా మారింది.