లైంగిక వేధింపుల ఘటనలపై 'మహిళా కమిషన్' వెంటనే స్పందిస్తుంది అని మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ... ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టికంపై సీరియస్ అయ్యారు.
కేసు పూర్వాపరాలు విచారించి...వాలంటీర్ పై యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ఆమె. గుంటూరు రాజీవ్గాంధీ
{{RelevantDataTitle}}