డేట్ ఫిక్స్ చేసిన జగన్...?
ప్రజల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జగన్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడుతున్నారని త్వరలోనే ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేసే అవకాశాలు ఉండవని అలాగే గ్రామ సచివాలయాలు పనితీరు రైతు భరోసా కేంద్రాల పనితీరు గురించి జగన్ తెలుసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. డిసెంబర్ రెండో తారీకు నుంచి జగన్ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి జగన్ పర్యటన మొదలు పెట్టవచ్చని లేదా రాయలసీమ జిల్లాల నుంచి మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది.