హడావుడిగా గవర్నర్ వద్దకు టీడీపీ...? కారణం ఏంటి...?
నిన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై గవర్నర్ కి టీడీపీ నేతల ఫిర్యాదు చేసారు. ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ని గవర్నర్ కి అందచేసిన టీడీపీ నేతలు... దీనిపై చర్యలకు ఆదేశించాలని కోరారు. గవర్నర్ ని వర్ల రామయ్య, అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆయనకు వివరించారు.