బిగ్ బ్రేకింగ్: జగన్ కు ఈడీ షాక్, మరో రెండు...?
ఇదిలా ఉంటె జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితను తొలగించవద్దని సిబిఐ కోరింది. పెన్నా కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ కౌంటరు దాఖలు చేసారు. మంత్రిగా సబిత ప్రమేయంపై ఆధారాలున్నాయని సిబిఐ పేర్కొంది. అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్ పై పెన్నా ప్రతాప్ రెడ్డి విచారణ జరిపారు. నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సిబిఐ గడువు కోరింది.