ఇంటికి రావొద్దన్నారని యువతి ఆత్మహత్య

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. సొంత ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయంది. చాలా మంది ఆర్ధికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇక ఈ తరుణంలో తనను ఇంటికి రావొద్దు అన్నారని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. 

 

వివరాల్లోకి వెళితే మూడు నెలల క్రితం కృష్ణ జిల్లా నందిగామ నుంచి మల్లిక అనే యువతీ హైదరాబాద్ వెళ్ళింది. ఆమె హైదరాబాద్ లోని ల్యాంకో హిల్స్ లో నివాసం ఉంటుంది. అయితే తనకు ఇంటికి రావాలని ఉండటంతో కుటుంబ సభ్యులు లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాతే రావాలి అని అనడంతో హైదరాబాద్ లో ఉండలేక బిల్డింగ్ 15 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: