పెరిగిన బజాజ్ బైక్స్ ధరలు.. ఎంతంటే?

Purushottham Vinay
ఇక ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరోసారి తమ టూవీలర్ ధరలను పెంచింది. బజాజ్ టూవీలర్ ప్రోడక్ట్ లైనప్ లో అన్ని వాహనాల ధరలను కూడా మొత్తం 9 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఈ తాజా ధరల పెంపు తర్వాత కస్టమర్ ఎంచుకునే మోడల్ ఇంకా అలాగే వేరియంట్ ను బట్టి ధరలు రూ. 12,749 వరకూ పెరిగాయి. ఇక ప్రస్తుతం, బజాజ్ టూవీలర్ ప్రోడక్ట్ లైనప్ లో సిటి100 నుండి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వరకూ కూడా వివిధ రకాల మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.బజాజ్ ఆటో విక్రయిస్తున్న ప్లాటినాలో ఓ వెర్షన్ ఇంకా అలాగే కొత్తగా విడుదల చేసిన పల్సర్ ఎన్160 (సింగిల్ మరియు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్) మోడళ్లు మినహా మిగిలిన అన్ని టూవీలర్ల ధరలు కూడా బాగా పెరిగాయి. ఇంకా బజాజ్ ఆటో టూవీలర్ లైనప్ లో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన ప్లాటినా 100 ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) ధరలు వచ్చేసి 3.23 శాతం (రూ.1,978) పెరిగాయి, ఇక ఈ పెంపు అనంతరం ప్లాటినా 100 ఈఎస్ ధరలు రూ.63,130 నుండి ప్రారంభం అవుతాయి. అలాగే, మరొక ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ అయిన బజాజ్ సిటి110ఎక్స్ ధరలు రూ. 845 పెరిగాయి. ఇప్పుడు బైక్ ధర వచ్చేసి రూ. 66,298 నుండి ప్రారంభం అవుతుంది.


ఇంకా అలాగే, బేస్ మోడల్ బజాజ్ ప్లాటినా 110 ధర రూ. 826 పెరిగింది. ఇప్పుడు ఈ బైక్ ధర వచ్చేసి రూ. 66,317 గా ఉంది. క్రూయిజర్ మోటార్‌సైకిల్ లైనప్ లో బజాజ్ అవెంజర్ 160 ఇంకా అలాగే బజాజ్ అవెంజర్ 220 మోడళ్ల ధరలు వరుసగా రూ. 365 ఇంకా రూ. 563 మేర పెరిగాయి. ఇప్పుడు ఈ రెండు బైక్‌ల ధరలు వచ్చేసి వరుసగా రూ. 1,11,827 ఇంకా రూ. 1,38,368 గా ఉన్నాయి.ఇంకా బజాజ్ పల్సర్ సిరీస్ లో అతిపెద్ద పెంపు బజాజ్ పల్సర్ ఎన్250 సింగిల్ ఛానెల్ వెర్షన్‌కు వర్తిస్తుంది. ఇక మునుపటి ధరతో కనుక పోలిస్తే, ఈ మోడల్ ధర వచ్చేసి రూ. 1,299 పెరిగింది. ఈ తాజా పెంపు తర్వాత బజజాజ్ పల్సర్ ఎన్250 సింగిల్ ఛానెల్ ఏబిఎస్ వెర్షన్ ఇప్పుడు రూ. 1,44,979 గా ఉంది. ఇకపోతే, ఈ పల్సర్ ఎన్ఎస్ 125 ధర అనేది రూ. 1,165 పెరగగా ఇంకా పల్సర్ 125 స్ప్లిట్ సీట్ లైనప్ ధర వచ్చేసి రూ. 1,101 మేర పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: