టెక్నాల‌జీ: `షేర్ఇట్` కు ధీటుగా గూగుల్ నుంచి కొత్త యాప్..!!

Kavya Nekkanti

ఇటీవల చైనా-భారత సైనికుల మ‌ధ్య‌ గాల్వన్ లోయలో తీవ్ర పోరాటం జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనాపై వ్యతిరేకత తీవ్రమైంది. చైనా వస్తు బహిష్కరణ ఓ ఉద్యమంలా రాజుకుంది. అయితే చైనాతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం  అనూహ్యమైన చర్య తీసుకుంది. సుమారు 59 చైనా యాప్లను నిషేధిస్తూ {{RelevantDataTitle}}