ధోని గురించి అడిగితే వంగ్యంగా జవాబిచ్చిన కోహ్లీ
ధోని ఇక్కడే చేంజ్ రూమ్ లో వున్నాడు వచ్చి అతని హాయ్ చెప్పండి అని సమాధానమిచ్చాడు. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ తరువాత ధోని క్రికెట్ కు తాత్కాలికంగా విరామం పలికాడు. అందులో భాగంగా వెస్టిండీస్ పర్యటనకు దూరమైన ధోని ..తాజాగా జరిగిన సౌతాఫ్రికా పర్యటనుండి కూడా వైదొలిగాడు. రానున్న బంగ్లాదేశ్ తో సిరీస్ కు కూడా ధోని జట్టు తో చేరడం తో అనుమానంగానే మారింది. ఈనేపథ్యంలో నూతన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈనెల 24 న సెలెక్టర్ల తో సమావేశం అయ్యి అతని భవితవ్యం పై ఓ నిర్ణయానికి రానున్నారు. ఆతరువాత గంగూలీ , ధోనితో కూడ సమావేశం కానున్నాడని తెలుస్తుంది.