రైలులో ఎవరు ప్రయాణించరు.. కానీ ప్రతిరోజు 60 టికెట్లు అమ్ముడు పోతాయి.. ఎలా అంటే?
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా కోహ్లీ మాత్రం ఈ టెస్ట్ సిరీస్ కి పూర్తిగా దూరంగానే ఉన్నాడు అతను సెలవులు కోరడంతో బీసీసీఐ సెలెక్టర్లు కూడా వెంటనే మంజూరు చేశారు అయితే కోహ్లీ ఎందుకు సెలవులు తీసుకున్నాడు అనే విషయంపై మాత్రం చర్చ జరుగుతుంది కొన్ని రోజులపాటు విరాట్ కోహ్లీ తల్లికి అనారోగ్యం ఉండడం కారణంగానే ఆమెకు దగ్గరగా ఉండడం కోసం కోహ్లీ సెలవులు తీసుకున్నారంటే వార్తలు వచ్చాయి అయితే ఇదంతా అవాస్తవమని కోహ్లీ సోదరుడు స్పష్టం చేశాడు. అయితే కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని అందుకే డెలివరీ సమయంలో భార్యతో ఉండడానికేన్యూస్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి ఇది కూడా అవాస్తవంగా చూడండి.
అయితే విరాట్ కోహ్లీ ఎందుకు లీవ్స్ తీసుకున్నాడు అనే విషయంపై ఇక ఎప్పుడూ మరో వార్త వైరల్ గా మారిపోయింది విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం కోహ్లీ దంపతులు విదేశాలకు వెళ్లారట అనుష్క అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం అందుకే మెరుగైన చికిత్స కోసం విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించారట కోహ్లీ దంపతులు ఈ సమయంలో భార్యకు తోడుగా ఉండడానికి కోహ్లీ లీవ్ తీసుకున్నాడు అన్నది తెలుస్తోంది.