కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..

Satvika
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రభుత్వం వరుస గుడ్  న్యూస్ లను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే జీతాల ను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరో తీపి కబురును చెప్పింది. డీఏను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ట్రావెల్ అలవెన్స్ ను కూడా పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. నిజానికి డీఏ ను సంవత్సరాని కి రెండు సార్లు కేంద్రం పెంచుతుంది. డీఏ తో పాటే టీఏను కూడా కేంద్రం పెంచుతుంది. తాజాగా ట్రావెలింగ్ డీఏ ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ట్రావెలింగ్ కు సంబంధించిన అలవెన్స్ పెంచింది. దానిలో భాగంగా.. {{RelevantDataTitle}}