ఏపీ అసెంబ్లీ ఫైట్: టీడీపీ పోరాడే అంశాలు ఇవే?
చట్ట సభల్లో తెలుగు దేశం లేవనెత్తే చర్చనీయాంశాలు ఇవే..
1)విభజన చట్టం హామీలు - ప్రత్యేక హోదా, రాష్ట్ర హక్కులు
2)రాష్ట్రంలో నిరుద్యోగం - నైరాశ్యంలో యువత
3)సంక్షోభంలో రాష్ట్ర రైతాంగం - అన్నదాతల ఆత్మహత్యలు
4)హైకోర్టు తీర్పు - అమరావతి నిర్మాణం
5)పోలవరం ప్రాజెక్టు నిర్మాణం – నదుల అనుసంధానం
6)దిశ చట్టం – మద్య నిషేధం - ప్రభుత్వ మోసం- మహిళలకు రక్షణ లేని రాష్ట్రం
7)రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ - వివేకా హత్య దోషులకు శిక్ష
8)పన్నుల భారం- నిత్యావసర వస్తువుల ధరల మోత
9)స్థానిక సంస్థల నిర్వీర్యం - పాలన వికేంద్రీకరణ అంటూ మోసం
10)నీరు - చెట్టు, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు
11)కరెంటు బిల్లుల మోత - విద్యుత్ కోతలు
12)దారుణంగా రాష్ట్ర రోడ్ల దుస్థితి - ప్రమాదంలో ప్రాణాలు
13)రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
14)ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం - ఎపి బ్రాండ్ సర్వనాశనం
15)పెరిగిన ధరలు – కుదేలైన నిర్మాణ రంగం
16)వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు- ప్రభుత్వ మోసం
17)అక్రమ మైనింగ్ – ఇసుక, లాటరైట్, వగైరా...
18)ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు
19)శాసనసభ, మండలిలో మీడియాపై ఆంక్షలు – శాసనసభ ప్రివిలేజ్ పై ఆంక్షలు