సీఎం జగన్‌ కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ వార్నింగ్‌ ?

frame సీఎం జగన్‌ కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ వార్నింగ్‌ ?

Veldandi Saikiran
కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంఛలన వ్యా ఖ్యలు చేశారు. శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సియం జగన్ విఫలమయ్యారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్ హయంలో 426 జీవో తీసుకొచ్చా రని ఆగ్ర హం వ్య క్తం చేశారు ఎమ్మె ల్యే రాజాసింగ్. సీఎం జగన్ మోహన్‌ రె డ్డి పాల న లో 4 26 జీవో ను పక్కన బె ట్టి ఇతర మ తస్తు లు వ్యా పారాలు చే స్తున్నా రని ఆగ్ర హం వ్య క్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీన్ని వ్యతిరేకిస్తూ హిందూవులు హైకోర్టుకు వెళ్లితే.. వేరే మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రాజాసింగ్.

హిందూవుల తరుపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్ ను నియమించలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్.  సుప్రీంకోర్టు తాత్కాళిక ఆర్డర్ తో ముస్లింలు యదావిధిగా వ్యాపారాలు చేసుకుంటున్నారని.. శ్రీశైల దేవస్థానంలో ఇతర మతస్థులు ఉండేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.  జగన్ మోహన్‌ రెడ్డి సియం అయ్యాక ఏపిలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేదని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే రాజాసింగ్.   హిందూ ఆలయాల్లో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకూడదని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ పద్ధతి పాటించకపోతే రాబోయో రోజుల్లో మత కలహాలు రేగే అవకాశం ఉందని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్.  అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు  ఎమ్మెల్యే రాజాసింగ్. దీనిపై భారతీయ జనతా పార్టీ అస్సలు తగ్గదేలే దంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు ఎమ్మెల్యే రాజాసింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: