మోడీ మాత్రమే కాదు - మోడీ బాబు కూడా ఈ దేశాన్ని బాగు చేయలేరు
ఆక్సీజన్ మించిన విలువ వైన్ సంతరించు కున్నట్లు అనిపించింది. ఇంత సొమ్మే మందుకు ఖర్చు పెట్టగలిగే ఈ ప్రజలకు వాక్సీన్లకు పరిమితమైన ధరలు వసూలు చెయ్యాలి అదీ నిర్మొహమాటంగా! పరిస్థితి చూస్తుంటే ఈ లాక్డౌన్ దాన్ని విధించిన విధానం కోవిడ్ నిబంధనలు పాటించని ఈ జనానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించక పోగా ఈ కోవిడ్ ప్రమాధాన్ని మరీ ఇబ్బడి ముబ్బడి గానే కాదు కొన్ని పదుల రెట్లు పెంచేసింది.
అలాగే పండ్లు కూరగాయలు నిత్యావసరాలు ఇక దొరకవన్నట్లు అవసరాలకు మించి జనాలు కొనేశారు. ఈ దుకాణాల ముందు టోలీచౌకి రైతుబజారు క్రిక్కిరిసి పోయింది. అంతటా జనం గుంపులుగా చేరి జనసముద్రం తలపించింది. ఈ పరిస్థితి గమనిస్తే కరోనా వ్యాప్తికి క్రమశిక్షణ ఏమాత్రం పాటించని బాధ్యతా రాహిత్యం అన్నీచోట్ల కనిపిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాలు నియమ నిబంధనలు విడుదల చేసి అనుసరించని వారిని చట్ట ప్రకారం శిక్షలు విధించాలి. అదీ కఠినంగా అమలు పరచాలి. ఈ మాత్రం అమలు చేయలేని నాయకులు మనకవసరమా?
ఇలాంటి జనాలకు కుల విభజన చేసి రిజర్వేషన్ అమలు చేయటం {{RelevantDataTitle}}