అమిత్ షా ఈవిఎమ్ లోకి తొంగి చూశారా.. దీది సంచలన వ్యాఖ్యలు..?

praveen
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం వాడివేడిగా మారిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాగా వేసి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీ చివరికి నిరాశ చెందక తప్పడం లేదు అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి పార్టీ మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.  ఇక ఇప్పటికే మొదటి విడత పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే రెండో విడత ఎన్నికల కోసం అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ఓటర్ మహాశయులకు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనే విషయాలను కూడా చెబుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ లో భాగంగా 30 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇక ఈ 30 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది




 అయితే ఇటీవలే జరిగిన మొదటి విడత లోని 30 నియోజకవర్గాలకు సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఇరవై ఆరు సీట్లు గెలుచుకుంటుందని అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. ఏమైనా ఈవిఎమ్  లోకి తొంగి చూశాడా అంటూ విమర్శించారు. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ తర్వాత తెలుస్తుంది అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ అన్నారు.
ఇక మరో సారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే ఇక పశ్చిమ బెంగాల్ లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన ఫలితాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: