మోడీ స్ట్రాటజీ అక్కడ వర్క్ అవుట్ అవుతుందా?
అంతమంది మాహానుభావులు పుట్టిన రాష్ట్రమైన కాని అభివృద్ధి మాత్రం అదమంగా వుందనే చెప్పాలి.అక్కడ మౌలిక వసతుల కంటే కూడా తమ హక్కుల కోసం ఆరాట పోరాటలే అధికం కావడంతో బంగ్లా దేశ్ వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు.ఇక అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజలకు అండగా ఉంటాననిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ శపధం చెయ్యటం జరిగింది.జై శ్రీరామ్ నినాదాన్ని కూడా రాజకీయ నినాదంగా చేసే ప్రయత్నం చేసింది మమతా..స్వర్ణ బంగాళ అనే కాన్సెప్ట్ ని తీసుకోచ్చింది భారతీయ జనతా పార్టీ...అందరిని కలుపుకుపోతాం అనే నినాదంతో బీజీపీ పోటీ పడుతుంటే అందరిని బాగా చూసుకుంటాం అనే నినాదంతో తృనముల్ కాంగ్రెస్ వెళుతుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లో పీక్ స్టేజ్ లో వుంది...ఇక చూడాలి అక్కడ బీజేపీ గెలుస్తుందో లేక తృనముల్ కాంగ్రెస్ గెలుస్తుందో...మరి మోడీ కలగలపుకొనే స్ట్రాటజీ అక్కడ ఫలిస్తుందో లేదో చూడాలి.